ప్రారంభించిన మంత్రి అమర్నాథ్
ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం ఉగ్గినిపాలెము గ్రామంలో ఆరోబింద్ ఫౌండేషన్ సహకారంతో బహుళ సామాజిక భవనాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు అతీతంగా గ్రామములో శుభ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేసిన అరోబిధ్ యాజమాన్యం అబినందిచారు. ఈ కార్యక్రమము లో ఎంపీపీ కలగా లక్ష్మి గున్నయ్య నాయడు ఆధ్యర్యంలో జరిగింది. ఈ ప్రారంభానికి పార్లమెటు సభ్యులు డాక్టర్ సత్యవతి అనకాపల్లి వైఎస్సార్ పార్టీ సమ్వయకర్త మలసాల భరత్ కుమార్ అరోబిందో యాజమాన్యం నిత్యానంద రెడ్డి , శరత్ చంద్ర రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్ల విల్ల శ్రీనివాసరావు, మలసాల కిషోర్ , మండల ఉపాధ్యక్షులు నమ్మి మీనా గణేష్ పాలుగున్నారు.