సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ ఓ కొత్త సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సంకల్ప్ చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ ఓకే చెప్పారని సమాచారం. ‘శర్వా-38’గా రానున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కనున్నట్లు, ఈ యేడాది చివరలో సెట్స్ పైకి రానునన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.