60 వాహనాలతో శంఖారావానికి…

Mar 11,2024 10:58 #Anantapuram District

ప్రజాశక్తి-పుట్లూరు : తాడిపత్రిలో సోమవారం నారా లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావానికి  పుట్లూరు మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు 60 వాహనాలతో తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో కోమటికుంట్ల కులశేఖర్ రెడ్డి, తెలుగు యువత గూడూరు విజయ్ కుమార్ రెడ్డి, బాలాపురం రామ చందారెడ్డి, గోపరాజు పల్లె రవి కుమార్ రెడ్డి, నారాయణరెడ్డిపల్లి రాము ముని రెడ్డి, మడ్డిపల్లి శివారెడ్డి , రామచంద్ర నాయుడు, తాజ్, రంగన్న, నడిపిన, గోపాల్ రెడ్డి, నాగలింగేశ్వర్ రెడ్డి, బ్రహ్మయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు తరలి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించినారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి చేస్తామని టిడిపి నాయకుని తెలిపారు.

➡️