ముగిసిన జిమ్నాస్టిక్స్‌ పోటీలు

Dec 9,2023 22:06 #Sports

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా 27వ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ శనివారం ముగిశాయి. సుచిత్రలోని విజె జిమ్నాస్టిక్స్‌ అకాడమీలో జరిగిన పోటీల్లో గర్ల్స్‌, బార్సు విభాగాల్లో కలిపి సుమారు 500 మంది జిమ్నాస్ట్‌లు పోటీపడ్డారు. డిసిపి సత్యనారాయణ, సిఎంఆర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఉమ, జిమ్నాస్టిక్స్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజరుపాల్‌ రెడ్డి తదితరులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

➡️