కేరళ : శబరిమల ఆలయం రేపు (బుధవారం) తెరుచుకోనుంది. ఆలయాన్ని రేపు సందర్శిస్తానంటూ హక్కుల కార్యకర్త తృప్తి దేశారు మంగళవారం ప్రకటించడంపై...Readmore
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు కేసులో సిఎం చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ వెనుక బిజెపి, వైసిపి, టిఆర్ఎస్ కుట్ర దాగుందని పలువురు టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఆరోపించారు. సిఎం చంద్రబాబుకు అ...Readmore
టిడిపి అధికారంలోకొచ్చిన తర్వాత ప్రజల సమస్యలు మరింత అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై సిపిఎం పోరుబాట పట్టింది. సమస్యలను గుర్తించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు ...Readmore
హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ విశాఖ నగర కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిరాహార దీక్షలు ప్రారంభ మయ్యాయి. అనంతరం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దీక్షలను భగం చేసిన ...Readmore
డిఎస్సి, ఇతర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. డిఎస్సి, ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా ...Readmore
టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనమివ్వాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జెఎసి సభలో వక్తలు డిమాం...Readmore
తమ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యాన భవన నిర్మాణ రంగ కార్మికులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సోమవారం కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి సిఐటియు జెండాలను చేతబూని ఆందోళన చేపట్టారు. సంక్షేమబోర్డు ...Readmore