మోడీ వ్యాఖ్యలను ఖండించిన ప్రియాంక

Apr 20,2024 23:51

బెంగళూరులో జరిగిన సభలో తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. ఫలితాలు వెలువడకుండా కాంగ్రెస్‌ కూటమి ఓటమి పాలౌతుందని ఎలా చెబుతారని, బిజెపికి 400 సీట్లు వస్తాయని ఎలా అంచనా వేస్తారని మోడీని ప్రియాంక ప్రశ్నించారు. తాను ఎక్కడికి వెళ్లినా మార్పు కోసం ఎదురు చేసే వాళ్లని చూస్తున్నానని, ఈసారి కచ్చితంగా మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

➡️