'గోపీచంద్ కెరీర్లో ప్రెస్టీజియస్ చిత్రమైన 25వ సినిమాను నిర్మించే అవకాశం మా బ్యానర్లో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. దర్శకుడు చక్రవర్తి కొత్తవాడైనా...Readmore
నటీనటులు: గోపీచంద్, మెహ్రీన్ కౌర్, సంపత్ రాజ్, ముకేష్ రుషి, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, ఫృథ్వీ, జయప్రకాష్ రెడ్డి, కౌముది, పవిత్ర లోకేష్, హర్షవర్ధన్ తదితరులు సాంకేతికత: సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, మాటలు: ...Readmore
''నాన్నగారు చేసిన సినిమాల తరహాలో చేయాలనకుంటున్న తరుణంలో నా 25వ సినిమాకు అలాంటి కథ కుదరడం ఆనందంగా ఉంది. చక్కటి సామాజిక అంశం ఉన్న కమర్షియల్ మూవీగా చేశాను. పాటలు, టీజర్కి ఇప్పటికే ఆదరణ లభించింది. ట్రైలర్తో ...Readmore
గోపీచంద్ చేస్తున్న తాజా చిత్రం 'పంతం'. ఫర్ ఎ క్లాస్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంతో 'జై లవకుశ' చిత్రానికి స్క్రీన్ప్లే అందించిన కె. చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.రాధామోహన్ నిర్మ...Readmore