సార్వత్రిక ఎన్నికలపై అధికారుల సమీక్ష

చిత్తూరు : స్థానిక జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో సార్వత్రిక ఎన్నికలు – 2024 లో భాగంగా … చిత్తూరు నియోజకవర్గంలో యం.సి.సి, ఎలక్షన్స్‌ వ్యయం, ఎస్‌ఎస్‌టి, ఎఫ్‌ఎస్‌టి, వి.ఎస్‌.టి, వివిటి, అకౌంట్స్‌, ఫిర్యాదులు, రిపోర్ట్స్‌, రవాణా, పోలింగ్‌, మేనేజ్మెంట్‌ టీంలలోని అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, చిత్తూరు నియోజకవర్గం ఆర్‌ ఓ.పి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️