రీ సర్వే డీటీగా ఎం నరేష్ కుమార్

Nov 24,2023 14:48 #Anantapuram District
naresh kumar as DT

ప్రజాశక్తి-ఉరవకొండ : ఉరవకొండ మండలం రి సర్వే డీటీగా ఎం.నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుమ్మగట్ట మండలం నుంచి ఉరవకొండకు బదిలీపై వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు అన్ని గ్రామాలలో రీ సర్వే పకడ్బందీగా చేపడతామన్నారు. రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

➡️