Governor Narasimhan was the first worshippers of Khairatabad Ganesh తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు గణేష్ చతుర్ధి సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుడికి తొలి పూజ చేశారు. మంత్రి తలసాని...Readmore
Governor Narasimhan meets President Kovind తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దేశ రాజధాని ఢిల్లిలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా...Readmore
Advised me as a father గవర్నర్ నరసింహన్ తనకు నాన్నలా సలహాలు ఇచ్చారని, ఆయన మరికొంతకాలం కొనసాగి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయనకు వీడ్కోలు పలకడం బాధగా ఉందని తెలిపారు. పెద్దాయనస్థానంలో నరసింహన్ను ...Readmore
విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. విజయవాడకు వచ్చిన గవర్నర్ను జగన్ మర్యాదపూర్వకంగా కలిసి దాదాపు గంటపాటు సమావేశమయ్యారు.ఈ నెల 12న రాష్ట్ర ...Readmore
ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇవాళ విజయవాడకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు గేట్వే హోటల్లో గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ...Readmore
మనది లౌకిక దేశం. మత పరమైన ఏ అంశాన్ని ప్రభుత్వ పరంగా ప్రోత్సహించకూడదు. అందుకోసం ప్రజా ధనాన్ని ఉపయోగించకూడదు. మతం, దేవుడు వ్యక్తిగతం. అంతేకాక ఏరకమైన మతాచారాలలో ప్రభుత్వ యంత్రాగం పాల్గొన కూడదు అని ...Readmore
అమరావతి : గవర్నర్ ప్రసంగంపై ఎపి అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ కొనసాగుతోంది. సోమవారం నిర్వహించిన ఎపి అసెంబ్లీ సమావేశంలో.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై చర్చ కొనసాగుతోంది. మాజి సిఎం చంద్రబాబును ...Readmore