ప్రకాశం : ప్రకాశం జిల్లాలో బ్యాంకులు, ఎటిఎంలలో నగదు లేక పోవడాన్ని నిరసిస్తు కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్యాంకులు ఎటిఎంల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు ఎటిఎంలలో డబ్బు లేక ...Readmore
ఘజియాబాద్ : డబ్బు కోసం ఇద్దరు యువకులు పదో తరగతి చదువుతున్న బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈనెల 17న తన కుమారుడు కనిపించటం లేదని, ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదని బాలుడి తండ్రి పోలీసులకు ...Readmore
నెల్లూరు : నెల్లూరు జిల్లా వింజమురులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎటిఎంల ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎటిఎంలోను డబ్బు కొరత లేదన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎక్కడ ఎటిఎంలో, బ్య...Readmore
కాల్దరి: విశాఖ ఎక్స్ప్రెస్లో దుండగులు హల్చల్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా కాల్దరి-సత్యవాడ రైల్వే స్టేషన్ల మధ్య విశాఖ ఎక్స్ప్రెస్ చైన్ లాగి రైలును ఆపిన దుండగులు మహిళల మెడల్లో బంగారు ఆభరణాలను ...Readmore
ఢిల్లీ: దేశంలో నగదు కొరత వేధిస్తోన్న నేపథ్యంలో ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. దేశంలోని నగరాల్లో ప్రజలు పీవోఎస్ యంత్రాల ద్వారా రోజుకు రూ.1000 చొప్పున ...Readmore
ముంబై : ఖాతాదారులకు రూ. 1,000 కంటే మించి కరెన్సీని ఇవ్వవద్దని ముంబైకి చెందిన సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్కు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది. ఎటిఎంలలో కరెన్సీ కొరతతో ఖాతాదారులు విత్ డ్రాల కోసం బ్యాంక్లను ఆశ్రయిస్తున్న ...Readmore
విజయవాడ: దేశ వ్యాప్తంగా బ్యాంకులల్లోను, ఎటిఎంల వద్ద తీవ్రమైన నగదు కోరత ఉందని ఎపి కాంగ్రెస్ అధ్యక్షలు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఎపిలో నగదు కొరతపై ...Readmore