న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లోని రెసా పట్టణానికి చెందిన మహమ్మద్ ఖాసీం గుజ్జార్ను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. గుజ్జార్ లష్కరే తోయిబా సభ్యుడని, అందుకే ఉపా కింద ఉగ్రవాదిగా గుర్తించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.