మన్యంలో మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన

సాలూరుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ప్రజాశక్తి ా సాలూరుపార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం చేరుకున్నారు. బంధువుల ఇంటికి వచ్చిన సీతారామన్‌కు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర, జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ స్వాగతం పలికారు. కెవిఆర్‌ ఎస్టేట్‌ వద్ద ఆమెకు డిప్యూటీ సిఎం పుష్పగుచ్చం అందించారు.

➡️