మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలి

ప్రజాశక్తి- వెలిగండ్ల : టిడిపి నాయకులు, కార్యకర్తలతో విస్తతస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలన్నారు. తనకు ఒక అవకాశమిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, శ్యామల కాశిరెడ్డి, బీసీ సెల్‌ మాజీ అధ్యక్షుడు గవదకట్ల పెదమాల కొండయ్య, చిలకల కష్ణారెడ్డి,రాష్ట్ర టిడిపి ఎస్‌సి సెల్‌ ప్రధాన కార్యదర్శి గోనా ప్రతాప్‌, బీసీ సెల్‌ జిల్లా అధికార ప్రతినిధి గవదకట్ల హరికష్ణ,వెలిగండ్ల ఎంపిటిసి చిలకల వెంకటేశ్వర రెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కేలం ఇంద్ర భూపాల్‌ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు కర్నాటి భాస్కర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు మొటాటి వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

➡️