ప్రజాశక్తి-కలెక్టరేట్(కృష్ణా)
మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర రావు రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి ఆయన చాంబర్లో అందజేశారు