బెంగళూరు : అవినీతి నిరోధక శాఖ లోకా యుక్త బుధవారం కర్ణాటక వ్యాప్తంగా దాడులు చేపడుతోంది. 13 రాష్ట్రాలకు చెందిన సంబంధిత అధికారులకు చెందిన 60 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, బీరద్, రామ్నగరా, ఉత్తర కన్నడ, ఉడుపి, కొడగు, మైసూరు, విజయపురా జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 130 మంది లోకాయుక్త సిబ్బందితో పాటు 13 మంది పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పిలు), 12 మంది (డిఎస్పిలు), 25 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు పాల్గంటున్నారు.