ప్రజాశక్తి-తిరుపతి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైసిపి నాయకులు రేణిగుంటలో నిల్వ చేసిన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో గోడౌన్ వద్దకు చేరుకన్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన లారీని తనిఖీలు నిర్వహించారు. సరుకుకు సంబందించిన పత్రాలను చూపకపోండంతో అధికారులు లారీని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.