కాకినాడ : కాకినాడ ఏపీఎస్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎం కృష్ణమూర్తి తీరుపై చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈమేరకు ఈనెల5వ తేదీన డీఈఓ కి రాతపూర్వకంగా వినతిపత్రం అందించినట్టు ఐద్వా నగర కార్యదర్శి కె సుభాషిణి తెలిపారు. ...Readmore
కాకినాడ : జనసైనికులు ప్రతి ఒక్కరు ఓటర్ లిస్టు పై అవగాహన కలిగి ఉండాలని జన బాట రాష్ట్ర ఇన్చార్జి పంతం నానాజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేములవాడ గ్రామంలో ఆదివారం స్థానిక ...Readmore
నాగ్పూర్: కాకినాడ కుర్రాడు హనుమ విహారి సరికొత్త బ్యాటింగ్ రికార్డు నెలకొల్పాడు. ఇరానీకప్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా గుర్తింపు పొందాడు. ఇరానీకప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియా తరుఫున ఆడుతున్న విహారి...Readmore
ఉవ్వెత్తున ఎగసిపడే కడలి కెరటాలకు అడ్డునిలిచే మడ అడవుల అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. అరుదైన జీవరాశుల ఆవాసంగా వెలుగొందుతోన్న ఈ ప్రాంతం పర్యాటక ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అక్కడ వేసే ప్రతి అడుగులోనూ విజ్ఞాన ...Readmore
తూర్పు గోదావరి : ప్రపంచ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్బంగా.. సోమవారం ఉదయం హోప్ శాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గైల్ సౌజన్యంతో కాకినాడలో భారీ ర్యాలీ చేపట్టారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ నుండి అచ్చంపేట ...Readmore
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 07436 నెంబర్ సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ రైలు ఈ నెల 7, 9, 15, 21 తేదీల్ల...Readmore
అతిపెద్ద ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, కాకినాడలకు విస్తరించినట్లు తెలిపింది. ఇప్పటికే విజయవాడ, వైజాగ్, గుంటూరులో సేవలందిస్తుంది. కొత్తగా చేరిన ప్రాంతాలతో...Readmore