గుంటూరు : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని… ప్రొఫెసర్ ఎంవిఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్ లో మహిళా ఉపాధ్యాయులకు పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఎన్.తాండవ కృష్ణ, ఎల్ఎస్.భార్గవి, ప్రొఫెసర్ శంకర్ పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.