ప్రజాశక్తి – సంతమాగులూరు
నూతన సిఐగా కె నరసింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తిరుపతి జిల్లా నాయుడుపేట నుండి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన సిఐ ప్రభాకర్ గుంటూరు రేంజ్ కార్యాలయంలో విఆర్కు పంపారు. నరసింహారావుకు స్థానిక ఎస్ఐ ఎంవి శివకుమార్ తన సిబ్బందితో ఘన స్వాగతం పలికారు.