చీరాల : జర్నలిస్టు నాయుడు నాగార్జున రెడ్డి, బహుజన ప్రజాస్వామ్య వేదిక నాయకులు కలిసి శుక్రవారం ఉదయం చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శనకు వచ్చిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వినీత్ బ్రిజిలాల్ ను కలిసి ఆమంచి కృష్ణమోహన్ ...Readmore
న్యూఢిల్లీ : జాతీయ శాంపుల్ సర్వే సంస్థ నిర్వహించిన వినిమయ వ్యయం డేటా వివరాలను బహిర్గతం చేయాలని దాదాపు 200 మందికి పైగా పాత్రికేయులు, విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ...Readmore
నూట నలభై మంది భారతీయుల సెల్ఫోన్లతో సహా ప్రపంచ వ్యాప్తంగా 1400 స్మార్ట్ఫోన్లు హ్యాక్ అయ్యాయి. హ్యాకింగ్ సేవలను అందించే ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ లేక క్యూ సైబర్ టెక్నాలజీ కంపెనీల సాఫ్ట్వేర్ సాధనాలను ఈ హ్యాకర్ వాడాడు....Readmore
అమరావతి : ఎపి ప్రభుత్వం కీలక పదవులను వరుసగా భర్తీ చేస్తోంది. తాజాగా, ఎపి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ...Readmore
రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం 2019-20 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ గతంలో జారీచేసిన ఉత్తర్వుల్లోని సాంకేతిక సమస్య పరిష్కరిస్తూ, సవరణ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశ...Readmore
Like a restriction on the media! విజయవాడ : మీడియాపై ఆంక్షలు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం (22-10-2019) ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని రాఘవయ్య పార్కు వద్ద ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ (...Readmore
విజయవాడ : మీడియాపై ఆంక్షలు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం (22-10-2019) ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని రాఘవయ్య పార్కు వద్ద ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ ( ...Readmore