పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్కు యాజమాన్యం, గ్రామస్తుల మధ్య ఉమ్మడి సమావేశాలు జరగకపోవడం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అవసరమైతే మధ్యవర్తిత్వం వహించి సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొంటానని సిబిఐ ...Readmore
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు కోరారు. ఈ మేరకు సోమవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రప...Readmore
అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కాంస్య విగ్రహ ముఖానికి దుండగులు నల్ల టీషర్టు చుట్టా రు. దీన్ని ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గమనించారు. వరంగల్లో దళిత, గిరిజన సంఘా లు ...Readmore
రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులపై పోలీసులు లాఠీచార్జికి దిగడంతోపాటు అరెస్టులకు పూనుకున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో రైల్వే పనులను రైతులు సిపిఎం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ...Readmore
విజయవాడ: భర్త మోసం చేశాడని, చిత్రహింసలు పెడుతున్నాడని భార్య కోర్టు మెట్లెక్కడం సర్వసాధారణం. దీనికి భిన్నంగా భార్య తనను వేధిస్తోందంటూ ఓ భర్త ఫిర్యాదు చేశాడు. ఈ పిటిషన్ను విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ క...Readmore
కడప: రాయచోటి ఆర్టిసి డిపో మేనేజర్ పక్షపాత వైఖరికి నిరసనగా 3 వ రోజు డిపో ఎదుట నల్ల బ్యడ్జి లతో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా లో సెలవులు మంజూరు విషయంలో పక్షపాత వైఖరి విడనాడాలని, అనారోగ్యంతో సిక్...Readmore
వాషింగ్టన్:అమెరికన్ కాంగ్రెస్లో ఆర్థిక బిల్లుపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య అవగాహన కుదరటంతో గత కొద్దిరోజులుగా ప్రభుత్వ మనుగడపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. సెనేట్ మెజారిటీ పక్ష నేత మిఛ్ మెక్ కానెల్తో ఈ మేరకు అవగాహన...Readmore