సికింద్రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు నివాసంలో దొంగతనానికి ప్రయత్నించిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు పద్మారావు పొరుగింటి వ్యక్తి కావడం గమనార్హం. పద్మారావు మోండా మార్కెట్ ...Readmore
దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నా కొన్ని మేధావి వర్గాల నుంచి వ్యతిరేక స్పందనలు వస్తున్నాయి. నిందితులు తప్పు చేశారని నిర్ధారించాల్సిందీ, వారికి శిక్షలు విధించాల్సిందీ న్యాయస్థానమని ఎపి మానవ హక్కుల ...Readmore
హైదరాబాద్ : దిశ నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎన్కౌంటర్ను సమర్థిస్తున్నారు. దిశకు న్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ...Readmore
వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,280, విజయవాడలో రూ.38,860, విశాఖపట్నంలో రూ.39,350, ప్రొద్దుటూరులో రూ.38,900, చెన్నైలో ...Readmore
హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో పరుగుల వరద పారింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు 207 పరుగులు చేయగా... ఆ తర్వాత టీమిండియా 18.4 ఓవర్లలో 209 ...Readmore
హైదరాబాద్: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో పర్యాటక వెస్టిండీస్ మూడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో బ్రాండన్ కింగ్(31; 23 బంతుల్లో ...Readmore
హైదరాబాద్ : మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ కాసేపట్లో హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ...Readmore