నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటగిరి ఏడో వార్డ్లోని హాస్టల్లో మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్లోని ...Readmore
చిలకలూరిపేట : పట్టణంలోని బిసి బాలురు ఎస్సీ కాళాశాల బాలికల వసతి గృహాలలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 65 మంది ...Readmore
'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అన్నారు అబ్దుల్ కలాం. అటువంటి గొప్ప కలలు నెరవేరాలంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. నేడు ప్రతి విద్యార్థీ ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు ...Readmore
మహారాష్ట్ర: రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో తలసారి ఏరియాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో ...Readmore
భోపాల్ : మధ్యప్రదేశ్లోని సాగర్ పట్టణంలో ఉన్న హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన సుమారు 40 మంది విద్యార్థినులు తమను వార్డెన్ అవమానించారంటూ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ను తనిఖీచేసిన వార్డెన్ ...Readmore
రాష్ట్రంలో వేలాది సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అసౌకర్యాలతో కునారిల్లుతున్నాయి. హాస్టల్ భవనం మొదలుకొని పారిశుధ్యం వరకూ అధ్వానంగా తయారయ్యాయి. ఇవి విద్యార్థినీ, విద్యార్థులకు నరకప్రాయంగా మారాయి. హాస్టల్ ...Readmore