కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రైతు ఉప్పరి వీరేష్(37) అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. పులకుర్తి గ్రామానికి చెందిన ఉప్పరి ...Readmore
విజయవాడ : వైసిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ఎపిలో దిగుబడులు దారుణంగా పడిపోయాయన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబని, కరడుగట్టిన రైతు ...Readmore
అప్పుల బాధ తాళలేక మరో యువ రైతు నేలకొరిగాడు. అనం తపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన ఓ రైతు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. బాచుపల్లికి చెందిన శం...Readmore
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో అప్పులబాధ తాళలేక శుక్రవారం మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామానికి చెందిన దబ్బర బాలాజీ (52) 8 ఎకరాల పొలంలో వేరుశనగ సాగు ...Readmore
న్యూఢిల్లీ : తమ డిమాండ్లను నెరవేర్చాలని రాజధానికి కదిలిన అన్నదాతలు ఎట్టకేలకు కిసాన్ ఘాట్కు బుధవారం చేరుకున్నారు. పంటల రుణమాఫీ, మద్దతు ధర, ఇంధన ధరల తగ్గింపు, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలంటూ ...Readmore
అమరావతి: గాంధీజీ స్ఫూర్తిని గాంధీ జయంతి రోజే కేంద్రం తుంగలో తొక్కడం దారుణమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ… దేశానికి ...Readmore
కర్నూలు జిల్లా దేవనకొండలో మరో రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు ....గత రెండేళ్లుగా పత్తి సాగుచేస్తున్నా...ఆశాజనకంగా దిగుబడులు రాకపోవడంతో ఆత్మస్థైరం కోల్పోయి పురుగు ...Readmore