న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవిత్రమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలను కోరారు. ఈ ఏడాది ఎన్నికలను 21వ శతాబ్దంలో భారతదేశాన్ని రూపుదిద్దేందుకు వచ్చిన అద్భుత ...Readmore
హైదరాబాద్ : ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం ఫీజుల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి... ఈ సారి పెరుగుదల ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని సూచించిన ఆయన...10 శాతం కన్...Readmore
1968లో ప్రారంభమైన ఇంటర్మీడియట్ విద్య, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశ...Readmore
వాల్మీకిపురం (చిత్తూరు) : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు చెకుముకి టాలెంట్ పరీక్షలు ఎంతో దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి మురళి పేర్కొన్నారు. శనివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక పివిసి ...Readmore
లక్కిరెడ్డిపల్లె : ఇంటర్ విద్యను ప్రవేశపెట్టి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా లక్కిరెడ్డిపల్లెలో ఇంటర్ విద్యా బోర్డు స్వర్ణోత్సవాలు బుధవారం నిర్వహించారు. దీనిలో భాగంగానే ఈ రోజు ఉదయం లక్కిరెడ్డిపల్లెలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ వ...Readmore
జవహార్లాల్ నెహ్రూ ఎంఎ (కేంబ్రిడ్జి), లా (లండన్) లాల్ బహదూర్ శాస్త్రి ...Readmore
రాజోలు : ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం కలుగుతుందని రాజోలు ఎంఎల్ఎ గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. శుక్రవారం రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ సీఎం కప్ ...Readmore