శివాలయంలో అల్పాహారం వితరణ

Mar 9,2024 00:17

ప్రజాశక్తి – బాపట్ల
మహా శివరాత్రి సందర్భంగా పట్టణంలోని శైవ క్షేత్రాలు శుక్రవారం సందర్శకులతో కిటకిటలాడాయి. పట్టణంలో చరిత్ర గల సోమేశ్వర అలయం, సూర్యలంక శివాలయం, అప్పికట్ల శివాలయాలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించారు. సోమేశ్వరాలయంలో సందర్శకులకు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కోశాధికారి తాళ్లూరి రామకృష్ణ కుటుంబ సభ్యులు అల్పాహారం పంపిణీ చేశారు.

➡️