ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 'శాంతి' కోసం ప్రకటించిన చతుర్ముఖ వ్యూహం నిజానికి అమెరికా పన్నిన వల. 'మాంఛి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం' అనుకుంటూ చంకలు గుద్దేసుకుని మోడీ గారి ప్రభుత్వం పోయి పోయి ఆ వలలో ...Readmore
ప్రపంచ ఆర్థిక సదస్సు (గ్లోబల్ ఎకనమిక్ సమ్మిట్ ఉ జిఇఎస్) భారత, అమెరికాల పటిష్ట స్నేహానికి ప్రతీక అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ అన్నారు. ...Readmore
వాషింగ్టన్ : ఉత్తర కొరియాను తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్యాంగాంగ్పై కొత్తగా ఆంక్షలు విధించడానికి ట్రంప్కు మార్గం సుగమమైంది. అమెరికా ఆర్థిక శాఖ నేడో రేపో ఆంక్షలను ప్రక...Readmore
బాన్ : పారిస్ వాతావరణ ఒప్పందంపై గత రెండు వారాలుగా కొనసాగుతున్న చర్చలు శుక్రవారంతో ముగిశాయి. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాదికి అనుసరించాల్సిన నిబంధనలను (రూల్ బుక్) ...Readmore
బీజింగ్ : అమెరికా, ఉత్తరకొరియాలు తమ చర్యలు లేదా కార్యకలాపాలు నిలుపుచేయడమే ఉద్రిక్తతల ఉపశమనానికి ఉత్తమమైన మార్గమని చైనా గురువారం స్పష్టం చేసింది.ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాలను నిలుపుచేయాలంటే అందుకు ప్రతిగా ...Readmore
వాషింగ్టన్ : తాలిబన్లతో చర్చలు జరపాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఆఫ్ఘనిస్తాన్లో సైనిక ఘర్షణలకు స్వస్తి పలకాలంటే సాధ్యమైనంత త్వరలో చర్చలు జరగాలని భావిస్తున్నట్లు అమెరికా దౌత్యాధికారి ఒకరు తెలిపార...Readmore
మనీలా : భారత్-అమెరికా సంబంధాలు మరింత విస్తృతం, బలోపేతం కానున్నాయని, దేశ ప్రయోజనాలకు మించి రెండు దేశాల మధ్య సంబంధాలు దృఢతరం కాగలవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకార ప్రక్రియకు ...Readmore