గుంటూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్తో మాజీ క్రికెట్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన రాయుడు.. పవన్తో తాజాగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య దాదాపు అరగంట నుంచి చర్చలు జరుగుతున్నాయి.