అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ బిల్లుకు ఏపీ శాసన సభ ఆమోదం తెలిపింది. వివిధ విద్యా, ఉద్యోగాలలో ఐదుశాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన అగ్రవర్ణ పేదలకు ...Readmore
శుక్రవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ...Readmore
వైసిపిలో చేరికపై తన నిర్ణయాన్ని రెండురోజుల్లో వెల్లడిస్తానని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. ఎన్నో రోజులుగా వైసిపిలో చేరుతారని వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. వైసిపిలో చేరనున్నట్లు ...Readmore
తిరుపతి (చంద్రగిరి) : నవ్యాంధ్ర రాజదాని అమరావతి నిర్మాణం చూసేందుకు చంద్రగిరి పట్టణం కొత్తపేట నుంచి గురువారం రాత్రి రెండు ఆర్టీసి బస్సులలో పట్టణ వాసులు బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి...Readmore
అమరావతి : ఎట్టకేలకు అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది. బాధితులకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. హై కోర్టు అనుమతితో బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. పదివేలు, అంతకంటే తక్కువ ...Readmore
అమరావతి : సిఎం చంద్రబాబుతో ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ భేటీ గురువారం ముగిసింది. తన నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై తొలుత మంత్రి శిద్దా రాఘవరావుతో ఆమంచి చర్చించారు. ...Readmore
అమరావతి : ఎపి శాసన మండలి చైర్మన్గా టిడిపి సీనియర్ నేత ఎంఎ.షరీఫ్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవం అయినట్లు మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. షరీఫ్ ...Readmore