హైదరాబాద్ : గడిచిన రెండేళ్లలో ద్విచక్ర వాహన డిజిటల్ బీమా జారీలో 65 శాతం పైగా వృద్థిని నమోదు చేసినట్లు ప్రకటించింది. బీమా పరిశ్రమ ఎదుగుదలతో పాటు, వినియోగదారుల్లో విశ్వాసం పెరగడం వల్ల డిజిటల్ ఛానెల్స్ ద్వారా ఇన్సూరెన్స్ను కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుండి తన వేదికలో మొత్తం 90 లక్షలకు పైగా పాలసీలను, గత సంవత్సరంలోనే 40 లక్షలకు పైగా పాలసీలను విక్రయించినట్లు పేర్కొంది.