హైదరాబాద్ : ఈ నెల 24 నుంచి మళ్లీ ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నామని సీఈవో రజత్ కుమార్ ప్రకటించారు. బుధవారం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిందని, కొత్త అసెంబ్లీ ...Readmore
కాకినాడ : ఈ నెల 24న రాష్ట్ర బంద్కు జగన్ పిలుపునిచ్చారు. కాకినాడలో శనివారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. హోదా ఇస్తామని ఏ పార్టీ అయితే సంతకం పెడుతుందో వారికే మద్దతు ఇద్దామని జగన్ అన్నారు. ఈ నెల బంద్కు అన్ని వర్గాలు ...Readmore
విజయవాడ : ఎపికి ప్రత్యేక హోదా, విభజన చట్టం, హామీలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ...Readmore
కడప : ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కుప్రత్యేక హోదా-ప్రయోజనాలు అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు కడప ...Readmore
కడప : ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ''ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా - ప్రయోజనాలు'' అంశంపై కడప నగరంలోని ఎన్జిఒ హోంలో మార్చి 24న సాయంత్రం 4.30 గంటలకు సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉద్యోగ, ...Readmore
ఓ.యూ: తెలంగాణ స్టూడెంట్ జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఓయూ పీజీ ఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు మాందాల భాస్కర్, ...Readmore
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో ఈనెల 24న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గవర్నర్ నర్సింహన్ భేటీ కానున్నారు. కులపతి హోదాలో ...Readmore