తెలుగు నేల

బాధితులను ఆదుకోవడంలో విఫలం : జూలకంటి

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో   Wed, 10 Mar 2010, IST

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ............ఇంకా

ఘనంగా వార్షికోత్సవం

మెదక్‌ రూరల్‌ :   Tue, 9 Mar 2010, IST

మండల పరిధిలోని ఔరంగాబాద్‌ తాండా ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు......ఇంకా

తొలి స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుకొస్తోంది

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో   Wed, 10 Mar 2010, IST

మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తరువాత తనకు భారతదేశ తొలి స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుకొస్తోందని ముఖ్యమంత్రి రోశయ్య .............ఇంకా

భావోద్వేగాలకు అతీతంగా నివేదిక : డిఎస్‌

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో   Wed, 10 Mar 2010, IST

ప్రాంతీయ భావోద్వేగాలకు అతీతంగా శ్రీకృష్ణ కమిటీకి తాను నివేదిక సమర్పించనున్నట్లు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం ...............ఇంకా

విలేకరి మృతికి 'ప్రజాశక్తి' సంతాపం

ప్రజాశక్తి - హైదరాబాద్‌   Wed, 10 Mar 2010, IST

వరంగల్‌ పట్టణం ఎన్‌జిఒ కాలనీ ప్రజాశక్తి విలేకరి ఎం. సునీల్‌ కుమార్‌ మరణించడం దురదృష్టకరమని పత్రిక ఎడిటర్‌ ఎస్‌.వినయకుమార్‌ ఒక ................ఇంకా

సునీల్‌కు కన్నీటి వీడ్కోలు

ప్రజాశక్తి- కాజీపేట   Wed, 10 Mar 2010, IST

వరంగల్‌ జిల్లా ఎన్‌జివోస్‌ కాలనీ ప్రజాశక్తి విలేకరి ఎం. సునీల్‌కుమార్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం పూర్తయ్యాయి. అంతిమయాత్రకు .................ఇంకా

హాజరు తగ్గిన విద్యార్థులకు హాల్‌ టికెట్లు నిరాకరణ

ప్రజాశక్తి - యంత్రాంగం   Wed, 10 Mar 2010, IST

మరికొద్ది గంటల్లో ఇంటర్‌ పరీక్షలు జరగబోతుండగా హాల్‌ టికెట్లురాని విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 75 శాతం హాజరు లేదనే ..........ఇంకా

ఏడుగంటల నిరవధిక విద్యుత్‌ ఇవ్వండి

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో   Wed, 10 Mar 2010, IST

వ్యవసాయానికి ఏడుగంటల పాటు నిరవధిక విద్యుత్‌ సరఫరా ఇవ్వాలని మహబూబ్‌నగర్‌ జిల్లా మాజీ ఎంఎల్‌ఏలు పలువురు ముఖ్యమంత్రి కె. ...............ఇంకా

తెలుగు మహిళ అధ్యక్షురాలిని నేను కాదు : టిడిపి ఎమ్మెల్యే సీత

ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో   Wed, 10 Mar 2010, IST

తాను తెలుగు మహిళా అధ్యక్షురాలిని కానని, అసలు ఆ బాధ్యతలే తాను ఇప్పటివరకు చేపట్టలేదని దేవరకద్ర టిడిపి ఎమ్మెల్యే సీత అన్నారు. .............ఇంకా

'బిటి' ధరలు పెరగవు : సిఎం హామీ

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో   Wed, 10 Mar 2010, IST

రాష్ట్రంలో బిటి పత్తివిత్తనాల ధరలు పెరిగే అవకాశం లేదని ముఖ్యమంత్రి కె రోశయ్య అన్నారు. బిటి విత్తనాల ధరలు పెంచడానికి ఉత్పత్తి .............ఇంకా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్