శ్రీకాకుళం

  • Home
  • ఇంటింటికి ప్రచారంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం

ఇంటింటికి ప్రచారంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం

Mar 19,2024 | 12:21

శ్రీకాకుళం : ఎపి స్పీకర్‌ తమ్మినేని సీతారాం మంగళవారం శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ … ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలో తోటవాడ పంచాయతీ…

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వెంకటరమణ

Mar 18,2024 | 22:57

వెంకటరమణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఫోక్సో కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా జిల్లా బార్‌ అసోసియేషన్‌ మెంబరు లోలుగు వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు…

మద్యం అక్రమ రవాణాపై చర్యలు

Mar 18,2024 | 22:55

అవగాహన కల్పిస్తున్న సుబ్బారావు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ జిల్లా అధికారి సుబ్బారావు ఎచ్చెర్ల: ఎన్నికల నియమావళిని ఎవరూ దాటొద్దని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ జిల్లా అధికారి బి.సుబ్బారావు…

ఎన్నికలవిధులకుమాజీ సైనికుల పేర్లు నమోదు చేసుకోవాలి

Mar 18,2024 | 22:53

మాజీ సైనికులతో ఎస్‌పి రాధిక ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి- శ్రీకాకుళం సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు మాజీ సైనిక ఉద్యోగస్తులు స్వతహాగా ముందుకు రావాలని ఎస్‌పి…

ఎన్నికల నిబంధనలపై ప్రత్యేక కవాతు

Mar 18,2024 | 22:51

కోటబొమ్మాళి : కవాత్‌తో పాల్గొన్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- కోటబొమ్మాళి సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి రాజకీయ బోర్డింగ్‌లు, ఫ్లేక్సీలు, పోస్టర్స్‌ ఉండకూడదని…

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు

Mar 18,2024 | 22:49

పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ 145 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ 29,243 మంది విద్యార్థులు హాజరు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ పదో తరగతి…

బలవంతపు ఉద్యోగ విరమణ ఆపాలి

Mar 18,2024 | 22:47

ధర్నా చేస్తున్న కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు ప్రజాశక్తి- రణస్థలం మండలం వరిశాం వద్ద ఉన్న శ్యాంక్రగ్‌ పిస్టన్స్‌ అండ్‌ రింగ్స్‌ పరిశ్రమలో బలవంతపు ఉద్యోగ…

బలవంతపు రిటైర్మెంట్ ఆపాలి

Mar 18,2024 | 15:42

ప్రజాశక్తి – రణస్థలం : శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ పరిశ్రమలో బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. 30 సంవత్సరముల…

ఎన్నికల సిబ్బందికి శిక్షణ

Mar 17,2024 | 22:44

మాట్లాడుతున్న ఆర్‌డిఒ భరత్‌నాయక్‌ ప్రజాశక్తి- పలాస మే 13న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ఐటి అంశాలపై తహశీల్దార్‌…