|
తలుపు తట్టినా... కాలింగ్బెల్ కొట్టినా... చుట్టాలొచ్చారని అనుకోవద్దు. తలుపు తీయగానే ఎదురుగా ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల సిబ్బంది బ్రోచర్లతో దర్శనమిస్తారు...ఇంకా |
|
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంలో చలనం వచ్చింది. జిల్లాలో నియోజకవర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వహిస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రణాళిక రూపొందించారు..ఇంకా |
|
జిల్లాలో రామాయపట్నం పోర్టు సాధనకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది..ఇంకా |
|
కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలు ఎక్కువ జరిగాయని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనా అన్నారు.తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం..ఇంకా |
|
క్వారీలో మహిళా కూలీ మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి సమీపంలో ఉన్న అయ్యవారికొండ..ఇంకా |
|
మార్కాపురం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఔట్ సోర్సింగ్పై వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మందికి గత ఎనిమిది నెలలు గా జీతాలు అందలేదు..ఇంకా |
|
వాన్పిక్ భూ సేకరణ సమ యంలో నిమ్మగడ్డ ప్రసాద్ వద్ద ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ విడతలు వారీగా రూ.3కోట్లు తీసుకోవడం నిజం కా..ఇంకా |
|
తెలుగుదేశంపార్టీ మండల అధ్యక్షులు షేక్ మస్తాన్(70) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. అనార్యోగానికి గురి కావ డంతో మూడు రోజులుగా ఒంగోలు వైద్యం పొందుతున్నారు..ఇంకా |