|
అగ్నిమాపక కేంద్రాలకు సకల సౌకర్యాలు ఉన్నప్పుడే అగ్గిరాజుకున్న ప్రాంతానికి శకటాలు సకాలంలో చేరుకుని నష్టాన్ని తగ్గించిన దాఖలాలు చాలా అరుదు అనేది ఎవరూ కాదనలేని నిజం. చేరినా బాధితులకు అండగా నిలువ గలుగతాయని చెప్పలేము. ఇప్పటకే ఎండలు ..ఇంకా చదవండి |
|
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం చేపట్టిన పాదయాత్రలకు మొదటిరోజు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. జిల్లాలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో శనివారం పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ ఛార్జీల పెంపు, సర్ఛార్జీల భారం, భారీగా కోతలకు ..ఇంకా చదవండి |
|
2013-14 ఆర్థిక సంవత్సరం బిఆర్జిఎఫ్ కింద రూ.22.86కోట్ల నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేందుకు ప్రతిపాదనలు అందించాలని జిల్లా కలెక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ ప్రజాప్రతినిధులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ..ఇంకా చదవండి |
|
ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంతో తమ పంటలు ఎండిపోతున్నాయని, అధికారులు స్పందించి పంటలను కాపాడండి మహాప్రభో అంటూ రైతులు తహసీల్దార్ను వేడుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ లేకపోవడంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయని పంటలను కాపాడాలని ..ఇంకా చదవండి |