మాజీ మంత్రిగ్రామంలో మంచినీటి ఎద్దడి

భీంగల్‌ రూరల్‌   Wed, 17 Mar 2010, IST

మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి స్వగ్రామమైన ముచ్కూర్‌లో మంచినీటి ఎద్దడితీవ్రమైంది. నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు సర్పంచి దువ్వాల సుగుణ, దువ్వాల ..ఇంకా

ఫ్రీన్‌జోన్‌ రద్దుకు రాజ్యాంగ సవరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలి

(ప్రజాశక్తి-భీంగల్‌ టౌన్‌)   Wed, 17 Mar 2010, IST

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా రద్దుచేసేందుకు రాజ్యాంగ సవరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణా ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్‌ పేర్కొన్నారు...ఇంకా

స్టడీమెటీరియల్‌ అందజేత

నిజాంసాగర్‌   Wed, 17 Mar 2010, IST

జవహర్‌ నవోదయ విద్యాలయంలోని విద్యార్థులకు డిప్యూటీ డిఇఓ జగదీశ్వర్‌గౌడ్‌ స్టడీ మెటీరియల్‌ను బుధవారం అందజేశారు. సులభమైన పద్దతిలో అన్ని సబ్జెక్టుల స్టడీ ..ఇంకా

రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు

(ప్రజాశక్తి-నిజాంసాగర్‌)   Wed, 17 Mar 2010, IST

జిల్లాలోని రోడ్ల అభివృద్ధికోసం ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మోహన్‌నాయక్‌ అన్నారు. మండలంలోని అచ్చంపేట్‌ అతిథి గృహంలో ఆయన బుధవారం ..ఇంకా

పాలెంలో తాగునీటి ఎద్దడి(ఫొటో)

(ప్రజాశక్తి-మోర్తాడ్‌)   Wed, 17 Mar 2010, IST

మండలంలోని పాలెంలో వారంనుండి తాగునీటి ఎద్దడి తీవ్రమైందని, గ్రామంలో తాగునీటి బోరుబావులు ఎండిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. ..ఇంకా

అనాథలను చేసిన ఎయిడ్స్‌ వ్యాధితో నాడు తండ్రి, నేడు తల్లి మృతి

(ప్రజాశక్తి - బాల్కొండ)   Wed, 17 Mar 2010, IST

ఎయిడ్స్‌ మహమ్మారి ఆ పిల్లలను అనాథలను చేసింది. ఏ పాపమూ చేయని వారిని రోడ్డున పడేసింది. ఎయిడ్స్‌ సోకిందన్న అవమానంతో నాడు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే వ్యాధితో ..ఇంకా

విద్యుత్‌శాఖకు 'ప్రత్యేక' సెగ

(ప్రజాశక్తి-కామారెడ్డిటౌన్‌)   Wed, 17 Mar 2010, IST

విద్యుత్‌ బకాయిలను వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు కామారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి వెళ్ళారు. వారిని గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. మరో రోజు..ఇంకా

కలెక్టర్‌ హల్‌చల్‌

(ప్రజాశక్తి-మాచారెడ్డి)   Wed, 17 Mar 2010, IST

ఆకస్మిక తనిఖీలతో జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ అధికారులను హడలెత్తిస్తున్నారు. ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లాలోని ఆయా మండలాలను ఆకస్మికంగా తనిఖీలు..ఇంకా

నీటి కోసం సర్పంచి, కారోబార్‌ నిర్బంధం

(ప్రజాశక్తి-ఎల్లారెడ్డి)   Wed, 17 Mar 2010, IST

నీటి సమస్యను పరిష్కరించాలని మండలంలోని అడ్విలింగాలో సర్పంచి పర్వయ్య, కారోబార్‌ అంజయ్యలను పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు బుధవారం నిర్బంధించారు. తాగునీటి కోసం ..ఇంకా

'మే'లోగా వెడల్పు పనులు పూర్తి : ఆర్‌అండ్‌బి ఎస్‌సి

(ప్రజాశక్తి-ఎల్లారెడ్డి)   Wed, 17 Mar 2010, IST

అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు వెడల్పు పనులను మే నెలఖారులోగా పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బి జిల్లా ఎస్‌సి మోహన్‌నాయక్‌ తెలిపారు. మండల కేంద్రంలో జరుగుతున్న..ఇంకా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్