|
మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డి స్వగ్రామమైన ముచ్కూర్లో మంచినీటి ఎద్దడితీవ్రమైంది. నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు సర్పంచి దువ్వాల సుగుణ, దువ్వాల ..ఇంకా |
|
హైదరాబాద్ను ఫ్రీజోన్గా రద్దుచేసేందుకు రాజ్యాంగ సవరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణా ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్ పేర్కొన్నారు...ఇంకా |
|
జవహర్ నవోదయ విద్యాలయంలోని విద్యార్థులకు డిప్యూటీ డిఇఓ జగదీశ్వర్గౌడ్ స్టడీ మెటీరియల్ను బుధవారం అందజేశారు. సులభమైన పద్దతిలో అన్ని సబ్జెక్టుల స్టడీ ..ఇంకా |
|
జిల్లాలోని రోడ్ల అభివృద్ధికోసం ప్రతిపాదనలు పంపినట్లు ఆర్అండ్బి ఎస్ఇ మోహన్నాయక్ అన్నారు. మండలంలోని అచ్చంపేట్ అతిథి గృహంలో ఆయన బుధవారం ..ఇంకా |
|
మండలంలోని పాలెంలో వారంనుండి తాగునీటి ఎద్దడి తీవ్రమైందని, గ్రామంలో తాగునీటి బోరుబావులు ఎండిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. ..ఇంకా |
|
ఎయిడ్స్ మహమ్మారి ఆ పిల్లలను అనాథలను చేసింది. ఏ పాపమూ చేయని వారిని రోడ్డున పడేసింది. ఎయిడ్స్ సోకిందన్న అవమానంతో నాడు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే వ్యాధితో ..ఇంకా |
|
విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు ట్రాన్స్కో అధికారులు కామారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి వెళ్ళారు. వారిని గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. మరో రోజు..ఇంకా |
|
ఆకస్మిక తనిఖీలతో జిల్లా కలెక్టర్ వరప్రసాద్ అధికారులను హడలెత్తిస్తున్నారు. ఆయన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లాలోని ఆయా మండలాలను ఆకస్మికంగా తనిఖీలు..ఇంకా |
|
నీటి సమస్యను పరిష్కరించాలని మండలంలోని అడ్విలింగాలో సర్పంచి పర్వయ్య, కారోబార్ అంజయ్యలను పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు బుధవారం నిర్బంధించారు. తాగునీటి కోసం ..ఇంకా |
|
అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్డు వెడల్పు పనులను మే నెలఖారులోగా పూర్తి చేస్తామని ఆర్అండ్బి జిల్లా ఎస్సి మోహన్నాయక్ తెలిపారు. మండల కేంద్రంలో జరుగుతున్న..ఇంకా |