మండలంలో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షల బార్కోడింగ్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల నియామకాల్లో విద్యా శాఖాధికారుల అవక తవకలకు నిరసనగా యుటిఎఫ్, డిటిఎఫ్ ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అవకతవకలను వెంటనే అరికట్టాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపి, రమేష్, భిక్షపతి, రామనాధం, పురుషోత్తం, అనిల్కుమార్, శ్రీనివాస్, ఉపేందర్, సైదులునాయక్ పాల్గొన్నారు.
విజయవాడ సభను జయప్రదం చేయండి: సిపిఎం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి: సిఐటియు
ప్లీనరీ సమావేశంలో... మూడో ప్రత్యామ్నాయంపై చర్చ : చెరుపల్లి
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
మధ్యాహ్న భోజన పంపిణీలో విబేధాలు
సుద్దాల స్ఫూర్తితో ఉద్యమించాలి
కడుపులో ఇనుప పరికరం వైద్యురాలి నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
ఉద్యమాలు ఉధృతం చేయాలి : సిపిఎం