సోమయాజులపల్లెలో కలుషిత నీరు తాగి రోగాల బారిన ప్రజలు

ప్రజాశక్తి- విలేకరి, ఓర్వకల్లు    Thu, 18 Mar 2010, IST

మండలంలోని సోమయాజు లపల్లె గ్రామంలో పైప్‌లైన్లు లీకేజిలో మురికినీరు ప్రవహిస్తుండడంతో కలుషితనీరు తాగి ప్రజలు అనారోగ్యాల బారిన..ఇంకా

బోగస్‌ సర్టిఫికెట్లతో కొనసాగుతున్న

ప్రజాశక్తి-విలేకరి, కర్నూలు కలెక్టరేట్‌    Thu, 18 Mar 2010, IST

బోగస్‌ సర్టిఫికెట్లతో వివిధ శాఖలలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగస్తులపై జిల్లా అధికారులు కొరడా ఝులిపించనున్నారు. జిల్లాలో 12 మంది ..ఇంకా

వేలాలతో పెరిగిన గ్రామ పంచాయతి ఆదాయం

ప్రజాశక్తి-విలేకరి, పత్తికొండ    Thu, 18 Mar 2010, IST

పత్తికొండ పట్టణంలోని గ్రామ పంచాయతి కార్యాలయంలో గురువారం వారపుసంత, దినపు కూరగాయల మార్కెట్‌, బస్టాండు, మాంసపు మార్కెట్‌లో..ఇంకా

గస్తీ ఏర్పాటు చేసినా జలచౌర్యం ఆగలేదు

ప్రజాశక్తి-విలేకరి, ఆదోని    Thu, 18 Mar 2010, IST

తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని చివరాయకట్టు భూములకు నీరందించి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే కలెక్టర్‌ ఆదేశాల మేరకు ..ఇంకా

కోటి రూపాయలు టోకరా...

ప్రజాశక్తి -విలేకరి బనగానపల్లె   Thu, 18 Mar 2010, IST

పట్టణంలోని సిండికేట్‌ బ్యాంక్‌ సమీపంలో ఉన్న శివసాయి సూపర్‌బజార్‌ అధినేత జగదీశ్వర్‌రెడ్డి సుమారు రూ.కోటి అప్పులు చేసి..ఇంకా

ఇళ్ల స్థలాలకు రక్షణ కల్పించండి

ప్రజాశక్తి- విలేకరి కర్నూలు కలెక్టరేట్‌    Thu, 18 Mar 2010, IST

నగరంలోని ప్రజల ఇళ్లస్థలాలకు రక్షణ కల్పించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.షడ్రక్‌ అధికారులను కోరారు...ఇంకా

అవగాహన కల్పించాలి

ప్రజాశక్తి-విలేకరి కర్నూలు కలెక్టరేట్‌,    Thu, 18 Mar 2010, IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వ్యవసాయ కార్మికులకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని కలెక్టర్‌ ముఖేష్‌కుమార్‌మీనా పేర్కొన్నారు. ..ఇంకా

అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలనుకున్నాను...

ప్రజాశక్తి- విలేకరి కర్నూలు కలెక్టరేట్   Thu, 18 Mar 2010, IST

జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలనుకున్నానని జిల్లాకలెక్టర్‌ ముఖేష్‌ కుమార్‌మీనా పేర్కొ న్నారు..ఇంకా

పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

ప్రజాశక్తి-విలేకరి కర్నూలు కలెక్టరేట్‌,    Thu, 18 Mar 2010, IST

పెండింగ్‌లో ఉన్న వరద బాధితుల ఇళ్ల పునర్నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ లకిëకాంతం అధికారులను ఆదేశించారు. ..ఇంకా

సీఎంతో రాంశంకర్‌ నాయక్‌ భేటి

ప్రజాశక్తి-విలేకరి కర్నూలు కలెక్టరేట్‌,    Thu, 18 Mar 2010, IST

ముఖ్యమంత్రి రోశయ్యతో మర్యాద పూర్వకంగా జిల్లా నూతన కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ గురువారం భేటి అయ్యారు. ..ఇంకా

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్