గ్రామీణ రోడ్లకఁ మహర్ధశ

రోడ్ల విస్తరణ పనులలో భాగంగా మండలంలోఁ గ్రామీణ రోడ్లకఁ మహర్ధశ పట్టనుంది. కీ.శే డా. వైఎస్‌ఆర్‌ గ్రామీణ ప్రాంతాలకఁ మెరుగైన వసతులను కల్పించేందుకఁ కోట్లాది రూపాయలను కేటాయించారు. ఈ ఁధులతో వేంపల్లె నుంచి అలవలపాడు మీదుగా పులివెందులకఁ 29 కోట్ల, వీరపునాయుఁ పల్లె నుంచి పులివెందులకఁ 24 కోట్లతో డబుల్‌లేన్‌ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎస్‌ఆర్‌కె కన్స్‌స్ట్రక్షన్‌ కంపెనీ అలవల పాడురోడ్డును, బివిఎస్‌ఆర్‌ కంపెనీ వీరపునాయుఁపల్లె నుంచి పులివెందుల వరకఁ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాయి. పదేళ్ల వరకఁ రోడ్లు ఁర్వహణ బాధ్యత ఈ కంపెనీలు వహించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణ మూలంగా సుమారు 25 గ్రామాల ప్రజలకఁ మెరుగైన వసతులు అందుబాటులోఁకి రానున్నాయి. వైఎస్‌ఆర్‌ ఎంతో ముందు చూపుతో గ్రామీణ రహదారులను ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తూ గ్రామాలఁ్నంటినీ కలుపుతూ రోడ్డు ఁర్మాణాలను చేపడుతున్నారు. రోడ్డు ఁర్మాణాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్