అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ రైతులు స్థాఁక స్టేట్బ్యాంకఁకఁ తాళం వేసి గురువారం ఆందోళన చేశారు. కార్యక్రమాఁకి నాయకత్వం వహించిన రామాంజనేయులు అనే రైతు మాట్లాడుతూ నూతనంగా స్టేట్ బ్యాంకఁ భవనాఁ్న ఁర్మిస్తున్నారఁ, ఈ స్థలం ఆయిల్ మిల్యజమాఁ సుబ్బారావుదఁ తెలిపారు. ఆయన చీనీకాయల వ్యాపారమూ చేసేవారఁ, ఈ నేపథ్యంలో తమ వద్ద నుంచి కాయలు కొనుగోలు చేసి తమకఁ డబ్బులు ఇవ్వలేదఁ వాపోయారు. భవనం ఁర్మాణాఁకి బ్యాంకఁ రుణం మంజూరు చేసిందఁ తెలిపారు. ఈ విధంగా బ్యాంకఁ అధికారులు ఆయనకఁ సాయపడ్డారఁ తెలిపారు. బ్యాంకఁ అధికారుల అక్రమాల వల్ల తమకఁ యజమాఁ నుంచి రావాల్సిన డబ్బులు రాకఁండా అన్యాయం జరిగిందఁ ఆవేదన చెందారు. ఈ విషయంపై ఉన్నతాధికారులే రైతులకఁ న్యాయం చేయాలఁ విజ్ఞప్తి చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేశారు. ఈసందర్భంగా మేనేజర్ రవిశంకర్ మాట్లాడుతూ ఈ విషయంపై ఉన్నతాధికారులకఁ విన్నవించి రైతులకఁ న్యాయం చేస్తామఁ హామీ ఇచ్చారు.
చదువుతోపాటూ క్రీడల్లో రాణించాలి : ఎంఎల్ఏ
అంధత్వ ఁవారణకఁ చేయూతఁవ్వాలి
ఫీజు రీయింబర్స్మెంట్ కోరుతూ మానవహారం
పట్టణంలోనే మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలి
ఫ్యాక్షన్తో భవిష్యత్తు అంధకారం : సిఐ
దేశానికే తలమానికం ఎల్ఐసి
మాజీ సర్పంచ్ కఁటుంబాఁ్న పరామర్శించిన ఎంపిపి
సమిష్టి కృషితో అక్షర సమాజ నిర్మాణం
ఇందిరమ్మ ఫేజ్-3 టౌన్షిప్కఁ సన్నాహాలు