వైయస్ఆర్-కడప

  • Home
  • పేదలకు ప్రభుత్వ భూమి పంచాలి : సిపిఎం

వైయస్ఆర్-కడప

పేదలకు ప్రభుత్వ భూమి పంచాలి : సిపిఎం

Mar 18,2024 | 21:14

ప్రజాశక్తి – బద్వేలు పేదలకు ప్రభుత్వ భూమి పంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో…

ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి

Mar 17,2024 | 21:36

జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజుప్రజాశక్తి – కడప సాధారణ, పార్లమెంట్‌, 2024 ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం…

ఓటును వినియోగించుకోవాలి

Mar 17,2024 | 21:30

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రజలు ఓటును వినియోగించుకోవాలని వక్తలు పిలుపు నిచ్చారు. ఆదివారం బ్లడ్‌ 2 లివ్‌ వ్యవస్థాపకులు పట్టుపోగుల పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఐఎంఎ…

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రజలు క్షమించరు- సిఎఎ

Mar 16,2024 | 22:26

ర్యాలీలో నాయకులుప్రజాశక్తి- కడప అర్బన్‌ 140 కోట్ల మంది భారతీయుల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను భారతీయులు క్షమించరని, బిజెపి ఎత్తుగడలను,…

వైసిపి అభ్యర్థులు వీరే

Mar 16,2024 | 22:20

ప్రజాశక్తి – కడప ప్రతినిధి వైసిపి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌…

మోగిన నగరా

Mar 16,2024 | 22:14

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ శని వారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఎన్నికల…

ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చూపిస్తా

Mar 16,2024 | 21:29

ప్రజాశక్తి – చక్రాయపేటతెలుగుదేశం పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చూపిస్తామని పులివెందుల టిడిపి అభ్యర్థి బీటెక్‌ రవి తెలిపారు. మండలంలోని మహదేవపల్లి, బొజ్జ వాండ్లపల్లి, దళితవాడ,…

వైసిపి అరాచక పాలనకు స్వస్తి

Mar 16,2024 | 21:27

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన ఎన్నికల నోటిఫికేషన్‌తో ముగిసిందని జమ్మలమడుగు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చదిపిరాల భూపేష్‌ సుబ్బరామిరెడ్డి తెలిపారు. శనివారం…

పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలి

Mar 16,2024 | 21:26

జమ్మలమడుగు రూరల్‌ :జిల్లావ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్‌కు పెండిం గ్‌లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక…