నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే

    ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ అన్నారు. గురువారం శివపురి కాలనీలో పది లక్షల వ్యవయంలో చేపట్టిన సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న మంచినీటి, రోడ్లు, డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించడదానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్పొరేటర్‌ ఎన్‌.మంజులగౌడ్‌, టిడిపి నాయకులు వికె మహేష్‌, జగదీష్‌గౌడ్‌, గణేష్‌ పాల్గన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్