|
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లో కోట్లాది రూపాయల వాహన విడిభాగాల (స్పేర్పార్ట్స్) కుంభకోణం వెలుగుచూసింది. చాలాకాలంగా ఈ తతంగం నడుస్తున్నా,..ఇంకా |
|
మంచినీరు, సివరేజ్ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈనెల 20 డయల్ యువర్ ఎండి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వాటర్బోర్డు పౌరసంబంధాల..ఇంకా |
|
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లోని గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక సంఘం నుండి మరో సంఘానికి కప్పదాట్లు పెరుగుతున్నాయి...ఇంకా |
|
కూకట్పల్లికి చెందిన 80 మహిళా సంఘాల ప్రతినిధులు గురువారం టిడిపి అధినేత చంద్రబాబును ఎన్టీఆర్భవన్లో కలిసి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని..ఇంకా |
|
కృష్ణా, గోదావరి గ్యాస్ను జెన్కోకు కేటాయించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐక్యకార్యాచరణ సమితి(టిజాక్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డిస్కాంకు సంఘీభావంగా..ఇంకా |
|
అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ముస్లిముల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటరీ కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపింది...ఇంకా |
|
మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కె.రోశయ్య అందులోనూ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్తో మెలిక పెట్టి తన చాణక్యనీతి ప్రదర్శించారు...ఇంకా |
|
నిబంధనలను పట్టించుకోకుండా రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల నాన్ టీచింగ్ స్టాఫ్ ఫెడరేషన్..ఇంకా |
|
దళితులు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. దళితుల సమస్యలు పరిష్కరించడంలో..ఇంకా |
|
ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అన్నారు. గురువారం శివపురి కాలనీలో పది లక్షల వ్యవయంలో..ఇంకా |