|
ఫీజురీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం విడుదలచేయకపోవడం జిల్లాలోని పేదవిద్యార్థుల చదువులపై తీవ్రప్రభావం చూపుతోంది...ఇంకా చదవండి |
|
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచాలని, తక్షణం ఉపాధ్యాయులను నియమించాలని సిపిఎం జిల్లాకార్యదర్శి డి. రమాదేవి డిమాండ్ చేశారు...ఇంకా చదవండి |
|
ఉపాధ్యాయులు విద్యాబోధనను వృత్తిగా కాకుండా సేవగా భావించాలని జిల్లాకలెక్టర్ ఎస్.సురేష్కుమార్ కోరారు...ఇంకా చదవండి |
|
జిల్లాలో చిన్ననీటి పారుదల వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వ్యసాయాభివృద్ధిలో ఎంతో కీలకపాత్ర పోషించే ఈరంగం అభివృద్ధికి నిధులను విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యం అందుకు కారణం...ఇంకా చదవండి |
|
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పర్యాటక శాఖ సముద్రతీర ప్రాంతంలో జాతీయ స్థాయిలో బీచ్ఫెస్టివల్స్ను (తీరం పండుగలు) నిర్వహిస్తూ ఉంటుంది...ఇంకా చదవండి |
|
రాష్ట్ర ప్రభుత్వం చెవిటి, మూగ, గుడ్డి ప్రభుత్వమని సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజి అన్నారు...ఇంకా చదవండి |
|
వింజనంపాడులోని కెకెఆర్ అండ్ కెఎస్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ (కిట్స్) కళాశాలలో ముగ్గురు ఎంబిఎ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి బాబు పేర్కొన్నారు. ..ఇంకా చదవండి |
|
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, నూతన వేతన సవరణ వెంటనే చేయాలని కోరుతూ గుంటూరు బస్టేషన్ ఆవరణలో బుధవారం ఎస్డబ్ల్యూఎఫ్, సిఐటియు కార్మికులు ధర్నా నిర్వహించారు. ..ఇంకా చదవండి |
|
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులకు పేబాండ్-4 స్కీమ్ను అమలు చేయాలని కళాశాల విద్యాకమిషనర్ కె సునీతకు ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, వై శ్రీనివాసరెడ్డి వినతిపత్రం సమర్పించారు...ఇంకా చదవండి |
|
స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని గుంటూరు రేంజి ఐజి సునిల్ కుమార్ ఆదేశించారు. ..ఇంకా చదవండి |