విడుదలకాని ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్‌

ప్రజాశక్తి-గుంటూరు సిటీ ప్రతినిధి   Wed, 19 Jun 2013, IST

ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలను ప్రభుత్వం విడుదలచేయకపోవడం జిల్లాలోని పేదవిద్యార్థుల చదువులపై తీవ్రప్రభావం చూపుతోంది...ఇంకా చదవండి

విద్యారంగ పరిరక్షణకు ఉద్యమం

ప్రజాశక్తి-గుంటూరు సిటీ ప్రతినిధి   Wed, 19 Jun 2013, IST

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచాలని, తక్షణం ఉపాధ్యాయులను నియమించాలని సిపిఎం జిల్లాకార్యదర్శి డి. రమాదేవి డిమాండ్‌ చేశారు...ఇంకా చదవండి

సేవగా విద్యాబోధన

ప్రజాశక్తి-పాతగుంటూరు   Wed, 19 Jun 2013, IST

ఉపాధ్యాయులు విద్యాబోధనను వృత్తిగా కాకుండా సేవగా భావించాలని జిల్లాకలెక్టర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ కోరారు...ఇంకా చదవండి

ఛిన్నాభిన్నం..

ప్రజాశక్తి-గుంటూరు సిటీ ప్రతినిధి   Wed, 19 Jun 2013, IST

జిల్లాలో చిన్ననీటి పారుదల వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వ్యసాయాభివృద్ధిలో ఎంతో కీలకపాత్ర పోషించే ఈరంగం అభివృద్ధికి నిధులను విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యం అందుకు కారణం...ఇంకా చదవండి

తీరానికి బీచ్‌ఫెస్టివల్‌ శోభ

ప్రజాశక్తి - బాపట్ల   Wed, 19 Jun 2013, IST

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పర్యాటక శాఖ సముద్రతీర ప్రాంతంలో జాతీయ స్థాయిలో బీచ్‌ఫెస్టివల్స్‌ను (తీరం పండుగలు) నిర్వహిస్తూ ఉంటుంది...ఇంకా చదవండి

చెవిటి, మూగ, గుడ్డి ప్రభుత్వమిది : సిఐటియు

ప్రజాశక్తి - గుంటూరు   Wed, 19 Jun 2013, IST

రాష్ట్ర ప్రభుత్వం చెవిటి, మూగ, గుడ్డి ప్రభుత్వమని సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజి అన్నారు...ఇంకా చదవండి

'కిట్స్‌' విద్యార్థులకు ఉద్యోగాలు

ప్రజాశక్తి - గుంటూరు   Wed, 19 Jun 2013, IST

వింజనంపాడులోని కెకెఆర్‌ అండ్‌ కెఎస్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సైన్స్‌ (కిట్స్‌) కళాశాలలో ముగ్గురు ఎంబిఎ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి బాబు పేర్కొన్నారు. ..ఇంకా చదవండి

ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ధర్నా

ప్రజాశక్తి - గుంటూరు   Wed, 19 Jun 2013, IST

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, నూతన వేతన సవరణ వెంటనే చేయాలని కోరుతూ గుంటూరు బస్టేషన్‌ ఆవరణలో బుధవారం ఎస్‌డబ్ల్యూఎఫ్‌, సిఐటియు కార్మికులు ధర్నా నిర్వహించారు. ..ఇంకా చదవండి

అధ్యాపకులకు పేబాండ్‌-4 అమలు చేయాలి

గుంటూరు :   Wed, 19 Jun 2013, IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులకు పేబాండ్‌-4 స్కీమ్‌ను అమలు చేయాలని కళాశాల విద్యాకమిషనర్‌ కె సునీతకు ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, వై శ్రీనివాసరెడ్డి వినతిపత్రం సమర్పించారు...ఇంకా చదవండి

అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూడాలి

ప్రజాశక్తి - గుంటూరు   Wed, 19 Jun 2013, IST

స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని గుంటూరు రేంజి ఐజి సునిల్‌ కుమార్‌ ఆదేశించారు. ..ఇంకా చదవండి

Publiture