|
దారి తప్పిన, క్యాన్సర్ వంటి అవినీతిమయమైన లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ(టిపిడిఎస్)ను పైపై పూతలతో బాగు చేయలేమని, దానికి అంగచ్ఛేదనే పరిష్కారమని కేంద్ర విజిలెన్స్ కమిషనర్..ఇంకా |
|
గోదావరి నదిపై ఎత్తిపోతల పథóకాలతో ముడిపడిన దుమ్ముగూడెం, కంతానపల్లి జల విద్యుత్ ప్రాజెక్టులను బిఒటి (నిర్మించి, నిర్వహించి, బదిలీ చేయటం) ప్రాతిపదికపై చేపట్టేందుకు టెండర్లు పిలవాలని.....ఇంకా |
|
అమెరికా ఒత్తిళ్లకు యుపిఏ ప్రభుత్వం అంతకంతకూ దాసోహమంటోంది. అమెరికన్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ దేశ ప్రజల భద్రతను పణంగా పెట్టేందుకు సైతం అది వెరవడం లేదు. ..ఇంకా |
|
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కేంద్ర ప్రణాళికాసంఘం వెలిబుచ్చిన అభిప్రాయాలు దాని బుర్ర నుండి పుట్టుకొచ్చాయా లేక వాటి వెనుక ఏదేని కుట్ర దాగి ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ..ఇంకా |
|
ధరల పెరుగుదలపై ఒకవైపు జనంలో తీవ్ర అసంతృప్తి, ఆందోళన పెరుగుతోంది. మరోవైపు పెంచిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, పన్నులను .............ఇంకా |