తూర్పు-గోదావరి

  • Home
  • నిఘా బృందాలు సమిష్టిగా పని చేయాలి

తూర్పు-గోదావరి

నిఘా బృందాలు సమిష్టిగా పని చేయాలి

Apr 17,2024 | 22:27

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఎంసిసి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వెలెన్స్‌, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలు అంకిత భావంతో సమిష్టిగా కృషి చేయాలని…

గ్రామాల కూడలిలో చలివేంద్రం

Apr 17,2024 | 22:24

ప్రజాశక్తి-తాళ్లపూడిఏ సమయంలోనైనా ప్రజల దాహార్తిని తీర్చాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరి పైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. మండుతున్న ఎండలు, వేసవిని దృష్టిలో ఉంచుకుని మండలంలోని…

జోరుగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Apr 17,2024 | 22:23

ప్రజాశక్తి – యంత్రాంగం పలువురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో బుధవారం జోరుగా ప్రచారం చేశారు. సీతానగరం పేదవారి జీవితాల్లో వెలుగులు నింపిన సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి…

మైనారిటీ మండల అబ్జర్వర్లుగా హమీద్‌ భాష, షేక్‌ ఇబ్రహీం నియామకం

Apr 17,2024 | 11:34

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం వైసిపి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి గూడూరి.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు ఎండి.వజీరుద్దీన్‌ సూచనల మేరకు…

ప్రభుత్వాసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు

Apr 16,2024 | 22:27

ప్రజాశక్తి-నల్లజర్లవేసవిలో ప్రభుత్వా సుపత్రికి వచ్చే ప్రజల దాహం తీర్చేందుకు ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినంద నీయమని నల్లజర్ల అంబేద్కర్‌ యూత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బొందల…

కార్టూనిస్ట్‌ శేఖర్‌కు పురస్కారం

Apr 16,2024 | 22:29

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్‌ శేఖర్‌కు విశాఖపట్నానికి చెందిన నార్తరన్‌ కోస్టల్‌ కార్టూనిస్టుల ఫోరం నిర్వహించిన పోటీల్లో పురస్కారం పొందారు. విజయవాడలో నిర్వహించిన ఒక…

ఉపాధి శిక్షణ ఫోటో ప్రదర్శన

Apr 16,2024 | 22:23

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని ఆల్కట్‌ గార్డెన్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణాభివద్ధి సంస్థలో సోమవారం ‘మన గోదావరి’ అనే అంశంపై ఫోటో ప్రదర్శన నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్‌…

పలుచోట్ల జోరుగా అభ్యర్థుల ప్రచారం

Apr 16,2024 | 22:21

ప్రజాశక్తి-యంత్రాంగం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మంగళవారం ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. చాగల్లు నేలటూరులో ఇంటింటికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో అభ్యర్థి అరుగుల అరుణ్‌…

ఎన్నికల మీడియా సెంటర్‌ ప్రారంభం

Apr 16,2024 | 22:19

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్‌ను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో…