ఆరోగ్య సురక్ష క్యాంపును సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
ప్రజాశక్తి – ఉండ్రాజవరం: ఆరోగ్య సురక్ష క్యాంపుకు వచ్చిన ప్రతి పేషెంట్ కు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఇచ్చి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం: ఆరోగ్య సురక్ష క్యాంపుకు వచ్చిన ప్రతి పేషెంట్ కు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఇచ్చి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య…
ప్రజాశక్తి- కడియం : మండలం లోని మాధవరాయుడు పాలెం గ్రామం శివారు చైతన్యనగర్ లో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంక్యాంప్ ఇంచార్జ్ డా.ఎన్.నాగసాయి మౌర్య ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ : మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో 2024 – 25 ఆర్ధిక సంవత్సరం క్రెడిట్ ప్లాన్ విడుదల…
ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం అయ్యాయి. గోపాలపురం మండలంలోని మొదటి రోజు పది పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఎంఇఒలు జి.శ్రీనివాసరావు, మహేశ్వరరావు తెలిపారు.…
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత సోమవారం ఎస్పి పి.జగదీష్తో కలిసి సమీక్షించారు.…
ప్రజాశక్తి-రాజానగరం కార్పొరేట్ ఆసుపత్రి వ్యర్థాలు ఇళ్లలోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని భయాందోళనలు చెందుతున్నారు. రాజానగరం రావుల చెరువు…
ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని అచ్చుతాపురం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సోమవారం అచ్యుతాపురం గ్రామంలో పిచ్చికుక్క కరిచి 10మందికి గాయాలు అయ్యి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఆర్థోపెడిక్ వైద్యులంతా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాలని పలువురు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్యాపురంలోనిసాయి హాస్పిటల్స్ కాన్ఫరెన్స్ హాలులో రాజమండ్రి ఆర్థోపెడిక్…
ప్రజాశక్తి – ఉండ్రాజవరంపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు కోసం నిబంధనలు ప్రకటించటాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ…