ఎన్నికల నియమావళిని పట్టించుకోని ఆర్టీసీ
ప్రజాశక్తి-పీలేరు: ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల నియమావళి అమలు చేయడంలో విఫలమైంది. పీలేరు బస్టాండు పరిసరాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రచార గోడ పత్రికలు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నా అవి…
ప్రజాశక్తి-పీలేరు: ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల నియమావళి అమలు చేయడంలో విఫలమైంది. పీలేరు బస్టాండు పరిసరాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రచార గోడ పత్రికలు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నా అవి…
ప్రజాశక్తి-పీలేరు: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును ప్రతి ఓటరూ సద్వినియోగం చేసుకోవాలని పీలేరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రాజమ్మ, వెలుగు మండల సమాఖ్య ఏపిఎం లక్ష్మణ…
; ప్రజాశక్తి -చిత్తూరు : ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులపై వేటు పడింది. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల…
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : వెదురుకుప్పం మండలంలో కేంద్రబలగాలతో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పచ్చికాపల్లం, వెదురుకుప్పం, దేవళంపేట గ్రామ ప్రధాన మార్గాలలో మంగళవారం కవాతు నిర్వహించారు.…
ప్రజాశక్తి-సోమల : సోమల మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మూడు పరీక్ష కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. మండల కేంద్రమైన సోమల మేజర్ పంచాయతీ…
నేటి నుండి పది పరీక్షలుశ్రీ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు శ్రీ పరీక్షలకు హాజరుకానున్న 22,594 మంది విద్యార్థులు ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్: సోమవారం నుండి పదో…
అమలులో ఎన్నికల కోడ్శ్రీ కొత్త ఓటర్లు 36,083 శ్సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 415శ్రీ వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరం శ్రీ జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్…
చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాశక్తి -బంగారుపాళ్యం: చంద్రబాబు హామీలను నమ్మేవారు లేరని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాళ్యం…
పుంగనూరులో పోరు..తొలినాళ్ల నుంచే జోరు..! తొలి విజయం జర్నలిస్టుదే.. మలిదశ ప్రస్థానం తండ్రీతనయులదే.. హ్యాట్రిక్ విజయాలతో సాగుతున్న పెద్దిరెడ్డి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార, ప్రతిపక్ష…