తన ప్రమాణ స్వీకారోత్సవానికి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్సింగ్ బాదల్ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను ఆహ్వానించారు. ఈనెల 14న బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మరో పర్యాయం బాధ్యతలు స్వీకరించనున్నారు. చండీగఢ్లో జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా జయను బాదల్ ఆహ్వానించారు. అయితే శంకరన్ కోవిల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సివున్నందున ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేనని బాదల్కు జయ తెలిపారు. తన తరపున ఎంపీలు మైత్రేయన్, తంబిదురైలను పంపిస్తానని ఆమె చెప్పారు.
ఫైనల్లో ఇంగ్లండ్