|
భారీ భూకంపం బారిన పడి తీవ్రంగా నష్టపోయిన చిలీకి ఐదు మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్టు భారత్ ప్రకటించింది.....ఇంకా |
|
సీలేరు డొంకరాయ జలాశయంలో జరిగిన పడవ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పడవ బోల్తా పడటంతో ఏపీ జెన్కో ఉద్యోగి మృతి చెందారు.....ఇంకా |
|
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన ఏషియన్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో భారతీయ బాక్సింగ్ టీమ్ రెండవ స్థానాన్ని దక్కించుకుంది...ఇంకా |
|
పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షూజా పాషా పదవీ కాలాన్ని ఆ దేశ ప్రధాని గిలానీ పొడగించారు...ఇంకా |
|
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం రష్యా ప్రధాని వ్లాదిమిర్ గురువారం న్యూఢిల్లీకి వస్తున్నారు. 1968 సంవత్సరంలో అప్పటి సోవియట్.....ఇంకా |