|
సకాలంలో పంటరుణాలను తిరిగి చెల్లించిన రైతులకు పావలావడ్డీ అవకాశం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వ మాటలు ఆచరణకు నోచుకోలేదు. గత ఏడాది చెల్లించిన పంటరుణాలకు, ఈ ఏడాది రీషెడ్యుల్ రుణాలకు..ఇంకా |
|
సమాజాబివృద్ధి కోసం ప్రతి విద్యావంతుడూ తనవంతు సాయంగా మరోకరికి సాయం చేయాలని కలెక్టర్ జనార్థన్రెడ్డి అన్నారు. స్థానిక జిల్లాపరిషత్ హాలులో సాక్షర భారత్ అవగాహనా సదస్సు..ఇంకా |
|
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన నీలికిరోసిన్ను ట్యాంకరు ద్వారా అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులు గురువారం పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోనే దాదాపు..ఇంకా |
|
చేసిన తప్పుకు మనస్తాపం చెందిన ఇద్దరు తోడికోడళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన..ఇంకా |
|
జిల్లా రైతులకు నాణ్యమైన విద్యుత్ను ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ సక్రమంగా ఇవ్వాలని కోరుతూ జిల్లా ట్రాన్స్కో కార్యాలయంలో..ఇంకా |
|
యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని కలెక్టర్ బి.జనార్దన్రెడ్డి తెలిపారు, గురువారం స్తానిక జిల్లా పరిషత్ ..ఇంకా |
|
నగర పాలక సంస్థ పరిధిలోని దినసరి మార్కెట్వేలం పోటాపోటీగా సాగింది. గత ఏడాది రూ.51.45 లక్షలు వచ్చిన ఆదాయం ఈ ఏడాది రూ.70.50 లక్షలకు చేరింది. పది మంది వేలంలో పాల్గొంటే ..ఇంకా |
|
పట్టణంలోని శ్రీఖాద్రీలకిëనరసింహాస్వామిని రైల్వే శాఖ సహాయ మంత్రి కెహెచ్. మునియప్ప కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఉదయం 12గంటలకు కదిరికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు..ఇంకా |